తెలంగాణ
సంబురాల
ముచ్చట్లు
- కవితోలె రాద్దామని
కలం కాయితం
తీసుకుంటే
- కారణాలే కనపడ్తున్నయి
....
కానీ కథ ముందుకు
నడువలేదు
అప్పుడు
గద
....
చరిత్రంతా అడిగి తెలుసుకున్న తెల్సినోల్ల దగ్గర .....
చరిత్రంతా అడిగి తెలుసుకున్న తెల్సినోల్ల దగ్గర .....
కల్మషమంటే
ఏందో
తెలువని
తెలంగాణోళ్లను
కడుపులో
తలకాయ
బెట్టి
కలుపుకున్నారానాడు
కాలం గడిచినకొద్దీ
గానీ
- జరిగిన నష్టమేందో
తెలువలేదు
మనోళ్లకు
కల్సి ఉండలేమనే
ఖరారయ్యింది
మెల్ల
మెల్లగా
... వాళ్ళు చూపించిన
వివక్షలకు
ప్రపంచ
ప్రఖ్యాతి
గాంచిన
పి
. వి . గారిని
సైతం
పట్టుమని
పది
నెలలుండనీయలేదు
CM కుర్చీపైన
పాత వాసనలన్నీ
వాడుకుని
పగలు
రేపి
విడదీసి
పబ్బం గడుపుకున్నరు
- పక్కోన్ని ఎదగనీయ
లేదు
అప్పుడప్పుడు
వచ్చే
ఉద్యోగాల
జాడలు,
ఆర్డర్లు
వేసి
ప్రభుత్వమిచ్చే
పథకాలు,
నిధుల
నీడలు
ఆనకట్టలు,
కర్మాగారముల
ఊసులన్నీ
ఊరుకంటే
ముందుగా
తెల్సేది
వాళ్ళ
వాళ్ళకే
శ్రీరామ్
సాగర్,
కడెం,ఫర్టిలైజర్
సిటీ,
ఎన్టీపీసీ
, సింగరేణి
యాడ జూసినా
భూమి
పోయినోళ్ళు
వాళ్ళే
కానీ
ఇక్కడోల్లు
కాదు
చెరువులు
గండ్లు
బడితే
ఎండబెట్టిండ్రు
నీళ్ల బాటను మళ్లించి
ఏటి
పాలు
జేసిండ్రు
వాగు వంకలన్నింటిని
నదులలోకి
నడిపించిండ్రు
నదుల నీళ్లన్నీఉపాయంగా మళ్లించుకున్నారు
ప్రభుత్వ బడులన్నీటిని
పాడు
బెట్టిండ్రు
కాలేజీలన్నీ
పేరు
లేకుండా
జేసిండ్రు
కార్పొరేట్
కల్చర్ను
ఉసిగొల్పి
నిల్చున్నరు
సగటు మనిషికి
అందకుండ
జాగ్రత్తపడ్డరు
ఉస్మానియా,
నిమ్స్,
నీలోఫర్
, MGM లాంటి
ఉద్దండ దవాఖానాలను ఉత్తపుణ్యానికి మట్టి కరిపించిండ్రు
ఉద్దండ దవాఖానాలను ఉత్తపుణ్యానికి మట్టి కరిపించిండ్రు
ప్రవేటు
దవాఖానాలకు
ఊతమిచ్చి
ఆదుకున్నారు
ఆరోగ్య శ్రీల మాటున అడ్డగోలుగా
దోచుకుంటున్నరు
CERC, TROY, INSU. REGU. AUTHORITY లాంటిదేదైనా
ఈ రెండు రంగాల్లో
ఉంచి
సగటు
మానవుడు
బ్రతకడానికి
దారి
చూపాలి
మన ప్రాచీన
దేవాలయాలను
, విశేషమైన పండుగలను
, పబ్బాలను
టూరిస్ట్ ప్రాంతాలను
, చారిత్రిక కట్టడాలను
భాషను
, యాసను,
కవులను, కళాకారులను, కాకతీయ వైభవాలను, కడకు
చరిత్రకారులను సైతం కనుమరుగు గావించారు
కవులను, కళాకారులను, కాకతీయ వైభవాలను, కడకు
చరిత్రకారులను సైతం కనుమరుగు గావించారు
ప్రభుత్వ
హయం
లోని
IDPL ను అడవి బాట పట్టించారు
ప్రైవేటు
లాబులకు
వత్తాసుగా
నిలిచారు
చిన్న చిన్న ఘర్షణలలో
చిచ్చు
రేపి
మతం రంగు చూపించి
మభ్య
పెట్టిండ్రు
బ్రహ్మన్న
చేసిన
బాగోతాలతో
బహిర్గతమయ్యింది
బ్రహ్మాండమైన
ఉద్యమం
రూపు
దిద్దుకుంది
చంద్రన్న
చూపిన
చాకచక్యం
వల్ల
మొలకెత్తింది
రాజన్న
చేసిన
రంకుతో
రగులుకుంది
(లక్షల
కోట్ల
కుంభకోణాలతో)
కిరణన్న
చూపిన
కిరాతకాలతో
ఉవ్వెత్తు
లేచింది
ఉద్యమం
లగడపాటి జగడంతో
జఠిలమైనది.....
ఊరు వాడ కదిలింది
భాగ్యనగరాన్ని
బాగు
చేసింది
నేనంటే
నేనంటారు
కానీ
స్వార్థం
లేని
సంపాదనలెన్ని
సమకూర్చుకున్నారో
స్వయంగా చెప్పరెప్పుడు
.. తమ తప్పులు
కప్పి
పుచ్చుతారు
నవాబుల
పాలనతో
600 ఏండ్లు అల్లాడిన
తెలంగాణీయులు
నిరక్షరాస్యత,
అసమానతలతో
నిలువునా
ముంచబడ్డారు
ప్రజాస్వామ్యములో
కూడా
పరోక్షంగా
పతనమైనది
ప్రతీ
రంగం
పరాభవించబడ్డ తెలంగాణోళ్లకు-పోరు
బాట
మిగిలింది
చివరకు
660 ఏండ్ల అక్రందనలను
- ఆకళింపు చేసుకున్నారు
ప్రతీ
ఒక్కరు
పడి లేచిన కెరటం లా - మాలి విడతన 14 ఏండ్లు
పోరి
నిలిచారు
ప్రో. జయశంకర్
, ప్రో. కోందండ
రాం
లాంటి
మేధావుల
సలహాలతో
1200 మంది అమరుల ఆత్మ బలిదానాలతో
పల్లె, పట్నం, ఊరు, వాడ ఏకమై ఉద్యమం
ఉప్పెనైంది
సర్వ జనుల సమ్మెతో
ఉద్యమ
ఉనికే
మారి
పోయింది
కళాకారుల హోరుతో
కదం
తొక్కి
ఉవ్వెత్తున
నిలిచింది
దిగి వచ్చిన
కేంద్రం
దిగ్విజయముగా
అందించినది
29 వ రాష్ట్రంగా
సాధించుకున్న
తల్లి
తెలంగాణాకు
సంబురాలే
జరుపుకుందాం
తనివి
తీరా
జయహో జయహో జన తెలంగాణా ....... ... ...... మన తెలంగాణా
No comments:
Post a Comment